మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్ లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా...
Mamata Banerjee: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి విపక్షాల సత్తా చాటాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి....
Presidential Election: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విపక్ష నేతల భేటీలో కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి...
KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన నమ్మకం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి...
న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. సోమవారం(డిసెంబర్ 9) రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ...
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
అమరావతి: ఇసుక సమస్యపై విశాఖలో నవంబర్ మూడవ తేదీన జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని రాజకీయ పక్షాల మద్దతును ఆ పార్టీ అధినేత పవన్...
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ...
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...
న్యూఢిల్లీ: ఎన్నికల రణరంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నా, ప్రతిపక్ష నాయకులందరితో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన...