NewsOrbit

Tag : opposition leaders

జాతీయం న్యూస్

 రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు .. కీలక సూచన

sharma somaraju
మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్ లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా...
న్యూస్

Mamata Banerjee: దీదీ నేతృత్వంలోని విపక్ష కూటమికి షాక్ ల మీద షాక్ లు.. రాష్ట్రపతి రేసుకు నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ

sharma somaraju
Mamata Banerjee: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి విపక్షాల సత్తా చాటాలని భావిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి....
జాతీయం న్యూస్

Presidential Election: దీదీ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో కీలక తీర్మానానికి ఆమోదం

sharma somaraju
Presidential Election: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విపక్ష నేతల భేటీలో కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి...
5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసిఆర్ ను నమ్మని ఆ 13 పార్టీలు ..! బీజేపీతో టీఆర్ఎస్ సీక్రెట్ బంధమా..!?

Srinivas Manem
KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన నమ్మకం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Mahesh
న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. సోమవారం(డిసెంబర్ 9) రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ...
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకుల కీలక భేటీ జరిగింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం(నవంబర్ 9) ట్యాంక్ బండ్‌పై తలపెట్టిన సర్వజనుల సామూహిక...
టాప్ స్టోరీస్

పవన్ లాంగ్ మార్చ్‌కు విపక్షాల మద్దతు

sharma somaraju
అమరావతి: ఇసుక సమస్యపై విశాఖలో నవంబర్ మూడవ తేదీన జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని రాజకీయ పక్షాల మద్దతును ఆ పార్టీ అధినేత పవన్...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ ఆహ్వానం మేరకే శ్రీనగర్‌ వచ్చా..

Mahesh
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ...
టాప్ స్టోరీస్

మోదీ ముందు ఈసీ మోకరిల్లిందా?

Kamesh
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...
టాప్ స్టోరీస్

దీదీ నుంచి ప్రతియేటా కుర్తాలు

Kamesh
న్యూఢిల్లీ: ఎన్నికల రణరంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నా, ప్రతిపక్ష నాయకులందరితో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన...