NewsOrbit

Tag : opposition parties

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ప్రధాని మోడీకి షాక్ ఇస్తూ 19 పార్టీలు కీలక ప్రకటన .. మద్దతుగా ఏపీ సీఎం జగన్ ట్వీట్

somaraju sharma
YS Jagan: దాదాపు రూ.200 కోట్ల ఖర్చుతో ఢిల్లీలో సెంట్రల్ విస్టా పేరుతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలి దశ ప్రధాన నిర్మాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్న వైఎస్ షర్మిల

somaraju sharma
YS Sharmila: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సంఘటిత ఉద్యమం చేపట్టేందుకు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీ సర్కార్ పై సుప్రీం కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసిన విపక్షాలు

somaraju sharma
కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తొందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మాజీ సీఎం నివాసానికి సీబీఐ అధికారులు ..ఆర్జేడీ ఫైర్

somaraju sharma
రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం దేశ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: మరో వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయంపై దుమారం…! అది ఏమిటి..? కారకులు ఎవరంటే..!?

somaraju sharma
CM YS Jagan: ప్రభుత్వాలకు మంచిపేరు గానీ చెడుపేరు గానీ రావడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులే కారణం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సక్రమంగా అధికారులు అమలు చేస్తే ఆ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. అయితే ఒక్కో సారి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM KCR: ప్రతిపక్షాలకు సీఎం కేసిఆర్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..

somaraju sharma
CM KCR: మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తన దైనశైలిలో కౌంటర్ ఇస్తుంటారు. ప్రజల్లో తన ఇమేజ్ ను చెదరకుండా చేసుకుంటుంటారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలోనూ...
టాప్ స్టోరీస్

‘పౌరసత్వ సవరణ బిల్లు.. చట్ట వ్యతిరేకం కాదు’

Mahesh
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించారు. దేశ...
టాప్ స్టోరీస్

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

Mahesh
  న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
టాప్ స్టోరీస్

జమిలి ఎన్నికలు కష్టమన్న జైట్లీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా...
టాప్ స్టోరీస్

ప్రగతి భవన్‌‌లో కుక్క మృతి.. డాక్టర్ పై కేసు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో ‘రాజకీయ చిత్రాలు’ తొలగింపు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ...
టాప్ స్టోరీస్

మోదీయే కావాలన్న భారత్

Kamesh
వరుసగా రెండోసారి భారీ విజయం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆధిక్యం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన బలాన్ని సంపాదించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన...
టాప్ స్టోరీస్

సుప్రీంలో విపక్షాలకు ఎదురుదెబ్బ

somaraju sharma
ఢిల్లీ: 50శాతం వివి ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు వివి ప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలని సుప్రీం ధర్మాసనం ఇటీవల తీర్పు...
రాజ‌కీయాలు

‘ఓటమికి ఈవిఎంల సాకు’!

somaraju sharma
రాంచీ: పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు, అదే మాదిరిగా విపక్ష పార్టీలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవిఎం)లను సాకులుగా చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోది...
న్యూస్

ముంబాయిలో ‘బాబు’ ప్రచారం

somaraju sharma
అమరావతి, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ...
టాప్ స్టోరీస్

నమో టీవీ దుర్వినియోగం

Kamesh
ఈసీకి ఆప్, కాంగ్రెస్ పార్టీల ఫిర్యాదు న్యూఢిల్లీ: ‘నమో టీవీ’పై కాంగ్రెస్, ఆప్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాలు, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలు ప్రసారం...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

త్యాగం సైనికులది..మరి దాని ప్రయోజనం..!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్‌లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

యుద్ధమేఘాలపై విపక్షాల భేటిలో చర్చ

somaraju sharma
(Photos:courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో...
టాప్ స్టోరీస్ న్యూస్

బ్యాలట్ పద్ధతికి ఇసి ససేమిరా!

Siva Prasad
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ...