మంత్రులకు సీరియస్గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆరోపణలపై కొందరు మంత్రులు స్పందించడం లేదు. ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన సందర్భంలో వైసీపీ...