Big Breaking: తిరుపతి రూయా ఆసుపత్రిలో విషాదం..! ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి..! ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా..!!
Big Breaking: తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పది మందికిపైగా మృతి చెందారు. ఐసీయూలోని 13 మంది కరోనా బాధితులు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్ చేశారు. ఆక్సిజన్...