Padma Awards 2023: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం వైఎస్ జగన్ .. పద్మ ఆవార్డు గ్రహీతలు వీరే
Padma Awards 2023: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి...