పీవోకేలో దాడులేమీ జరగలేదట!
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపారేసింది. భారత ఆర్మీ...