చొరబాటుదారులను మట్టి కరిపించారు
శ్రీనగర్ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్ సరిహద్దు నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు. నాగౌమ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్...