ఆ ఖైదీలను తరలించండి: జమ్ముకశ్మీర్ ప్రభుత్వం
జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించమని కోరుతూ జమ్ముకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినది. స్థానిక ఖైదీలను వీరు ఉగ్రవాదంలో చేరేలా ప్రభావితం చేస్తున్నారని...