తెలంగాణ న్యూస్ఆ కేసులో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరటsharma somarajuFebruary 17, 2023 by sharma somarajuFebruary 17, 2023తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పై ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ...