NewsOrbit

Tag : palnadu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో  స్వల్ప భూప్రకంపనలు

sharma somaraju
పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో ఇవేళ ఉదయం 7.26 గంటల సమయంలో భూమిలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాచర్ల ఘటనలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మరెడ్డి తదితరులపై హత్యాయత్నం కేసు

sharma somaraju
పల్నాడు జిల్లా మాచర్ల లో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మారెడ్డి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: రేపు సత్తెనపల్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్…ప్రభుత్వానికి నాదెండ్ల సవాల్

sharma somaraju
Pawan Kalyan: ఏపిలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాచర్లలో 144 సెక్షన్ .. గుంటూరు, పల్నాడులో టీడీపీ నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాచర్లలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో 144...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పల్నాడులో టీడీపీ నేతపై హత్యాయత్నం ..వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

sharma somaraju
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామమైన అలవలలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్ కు బయలుదేరిన సమయంలో దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి...
న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: బహిరంగ ప్రదేశాల్లోనే సామూహిక మానభంగాలు!’వనిత’ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు కరువైన భద్రత!

Yandamuri
Andhra Pradesh: మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగాయి. అవి కూడా ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశాలలో జరగడం అందర్నీ తీవ్ర...
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరులో టీడీపీ దుకాణం మొత్తం సర్దించే రీతిలో వైసిపి వ్యూహం..!!

sekhar
ఏపీ రాజకీయాలలో గుంటూరు జిల్లా మొదటి నుండి టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రాజధాని ని ఏర్పాటు చేయటంతో గుంటూరు జిల్లా లో టిడిపి హవా కి తిరుగే లేదు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బయటపడుతున్న పెద్ద స్కామ్..!టిడిపి కీలక నేత అరెస్టుకి రంగం సిద్ధం..!!

sharma somaraju
తెలుగుదేశం పార్టీలో బాగా వాగ్ధాటి ఉన్న నాయకుడు, అధికార పార్టీపై తరచు విరుచుకుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు ప్రాంతానికి చెందిన యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుండి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

నాడు వారు… నేడు వీరు….!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పలు పరిణామాలు చూస్తుంటే “వో వాట్ ఏ కో ఇన్సిడెంట్”  అనక తప్పదు. ప్రధానంగా...
టాప్ స్టోరీస్

పల్నాడులో మానవహక్కుల కమిషన్ పర్యటన

sharma somaraju
గుంటూరు: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సభ్యులను టిడిపి బృందం కలిసి జిల్లాలో జరిగిన పరిస్థితులను వివరించింది. ఎంపి గల్లా జయదేవ్, నక్కా ఆనందబాబు, డొక్కా...
టాప్ స్టోరీస్

ఏపీలో వైసిపి దమనకాండ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన...
టాప్ స్టోరీస్

అరాచకాలు సృష్టించేందుకు!

Mahesh
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
రాజ‌కీయాలు

‘పల్నాడు నేతలు ఏరీ!?’

sharma somaraju
అమరావతి: టిడిపి నిన్న చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసిపి వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసీల్దార్‌లకు ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు చేపట్టిన డ్రామా వికటించిందని...
న్యూస్

‘వైసిపి బాధితుల తరలింపుకు చర్యలు’

sharma somaraju
అమరావతి: టిడిపి నిర్వహించతలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసు యంత్రాంగం గుంటూరు టిడిపి పునరావాస కేంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను గ్రామానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో...
రాజ‌కీయాలు

‘పచ్చని పల్నాడులో చిచ్చురేపుతున్నారు’

sharma somaraju
అమరావతి: యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి చలో ఆత్మకూరు పిలుపుపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబును తీవ్ర...
టాప్ స్టోరీస్

‘ఆత్మకూరుకు వెళ్లి తీరుతా’

sharma somaraju
అమరావతి: బాధితులను స్వగ్రామానికి తీసుకువెళ్లే వరకూ చలో ఆత్మకూరు ఉద్యమం ఆగదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉండవల్లిలోని తన నివాసం నుండి పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరుకు...
టాప్ స్టోరీస్

టిడిపి చలో ఆత్మకూరు భగ్నం

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను గృహనిర్బంధం చేసి ఆ పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. టిడిపి నేతల గృహ నిర్బంధాలు, అక్రమ...
టాప్ స్టోరీస్

‘పల్నాడు’ యుద్ధం

Mahesh
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...
టాప్ స్టోరీస్

పోటాపోటీగా చలో ఆత్మకూరు,పల్నాడులో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: పల్నాటిసీమ కేంద్రంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్య రాజకీయ వేడి కొనసాగుతొంది. చంద్రబాబు ప్రకటించిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోటీగా వైసిపి కూడా అలాంటి కార్యక్రమమే ప్రకటించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది....
టాప్ స్టోరీస్

‘చలో ఆత్మకూర్‌కు అనుమతి లేదు’

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పోలీసు అనుమతి లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ నెల 11న చలో...
టాప్ స్టోరీస్

పల్నాడులో పరిస్థితి చేజారిందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడులో ఏం జరుగుతోంది? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించినంత సీరియస్‌గా ఉందా అక్కడ పరిస్థితి? లేక అధికారపక్షమైన వైసిపి మాటల్లో నిజం ఉందా? రెండు శిబిరాలూ పరస్పరం ఆరోపణలతో ఇప్పటికే...
న్యూస్

పల్నాడు గనుల కేసు సిబిఐకి

sharma somaraju
అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిబిఐకి అప్పగించిన మొదటి కేసు ఇది. గనుల లీజుకు సంబంధించి గురజాల...