NewsOrbit

Tag : panchumarthi anuradha

న్యూస్

పంచుమర్తి నోట్లో పంచదార పోయనున్న బాబు?ఇదండీ అసలు మేటర్!!

Yandamuri
చాలాకాలంగా టిడిపిలో తనకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఒకింత ఆవేదనతో ఉన్న విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధకు తీపి కబురు అందనున్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షాలకు అస్త్రంగా వైఎస్ వివేకా కుమార్తె సందేహాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
రాజ‌కీయాలు

జగన్‌కి ద్వారంపూడి బినామీ: పంచుమర్తి

Mahesh
విజయవాడ:  సీఎం వైఎస్ జగన్‌కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద...
టాప్ స్టోరీస్

లోకేష్‌ను విడుదల చేయాలంటూ పిఎస్ వద్ద ధర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సహా పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
టాప్ స్టోరీస్

సోషల్ మీడియా చెడు ధోరణులకు బాధ్యులు ఎవరు?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశం మరోసారి సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్చకు తెర తీసింది. టిడిపి తరపున సోషల్...
న్యూస్

ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

sharma somaraju
అమరావతి: తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా కరకట్టను ఆధారంగా చేసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయం చేస్తున్నారనీ టిడిపి నేతలు...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
న్యూస్

‘దీన్ని ప్రజలు హర్షించరు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదిక విషయంపై  సిఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు టిడిపి నేతలు తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికను కడితే దానిని కూల్చివేస్తామనడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని...
టాప్ స్టోరీస్

ప్రజావేదికపై మాటల యుద్ధం

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలో టిడిపి నేత చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌ నిర్వహణ పేరుతో...