‘మహా’ విస్తరణ.. కేబినెట్లోకి ఠాక్రే వారసుడు!
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్...