టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీ కాంగ్రెస్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళి సై కి ఫిర్యాదు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది...