PM Modi: పార్లమెంట్ పై ఇటీవల ఆగంతకుల దాడిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దీంతో ఉభయ సభల నుండి...
INDIA Alliance: పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ పై ఇటీవల జరిగిన దాడి పై కేంద్ర హోంమంత్రి, ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టిన...
Pegasus: పెగాసెస్ స్పైవేర్ నిఘా అంశం ఇప్పుడే దేశంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దేశంలో 300లకు పైగా ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం తీవ్ర సంచలనం...
Pegasus: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు...
Desha Bill: ఏపిలో మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపగా గతంలోనే కొన్ని అభ్యంతరాలతో...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించుకొని గట్టెక్కేందుకు ప్రయత్నిస్తుండగా, కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో లేవనెత్తాల్సిన...
కరోనా రిపోర్టులలో గందరగోళం సామాన్యులకే కాదు ప్రజా ప్రతినిధులకు ఎదురవుతోంది. చాలా ప్రాంతాల్లోకరోనా రిపోర్టులు తప్పుల తడకగా ఉంటున్నాయనీ, ఒకే వ్యక్తికి రెండు చూట్ల పరీక్షలు చేయించుకుంటే ఒక చూట పాజిటివ్, మరొక...
(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుండి ప్రముఖులు, సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వైసీపీ పార్లమెంట్ సభ్యులకు...