పైలెట్ అప్రమత్తతతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ కు తప్పిన పెను ప్రమాదం .. 184 మంది ప్రయాణీకులు సేఫ్
అబుదాబీ నుండి భారత్ కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని...