Supreme Court: రాందేవ్ బాబాకు సుప్రీం కోర్టు హెచ్చరిక ..మోసపూరిత ప్రకటనలు ఆపకుంటే భారీ జరిమానా విధించాల్సి వస్తుందంటూ..
Supreme Court: మోసపూరిత ప్రకటనలు ఆపాలని, లేకుంటే భారీగా జరిమానా తప్పదని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్...