NewsOrbit

Tag : patna

జాతీయం న్యూస్

తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసిఆర్ ..రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చైనా సరిహద్దులోని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Twist In Wedding: అన్నతో నిశ్చితార్ధం..! తమ్ముడితో పెళ్లి..! వివాహ వేడుకలో ట్విస్ట్..!!

sharma somaraju
Twist In Wedding: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ (వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి) అంటారు పెద్దలు. అందుకే ఒక్కో సారి పీటల మీద వరకూ వచ్చి కూడా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఊహించని ట్విస్ట్ లు జరుగుతుంటాయి....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జస్టిస్ మీ బాధ ఏంటి అసలు!! రాకేష్ కుమార్ తీరు లో విచిత్రాలు

Comrade CHE
    **నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందని అలా చేసి రకరకాల మాటలు అని మీడియా పతాక శీర్షికల్లో ఎక్కిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్కుమార్ తీరు ఇప్పుడు...
టాప్ స్టోరీస్

నీటిలో రిక్షా.. హృదయ విదారక ఘటన!

Mahesh
పట్నా: భారీ వర్షాలతో అతలాకూలతమైన బిహార్ లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరద నీటిలో చిక్కుకున్న ఓ రిక్షావాలాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వరణుడి ప్రతాపానికి బిహార్ వణికిపోయింది. నాలుగు...
Right Side Videos

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌!

Mahesh
పాట్నా: బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపిలేకుండా వర్షాలతో పాట్నాలోని పలు రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. జనావాసాల్లో కాలనీలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్‌ జరిపారు....
టాప్ స్టోరీస్

తిండి పెట్టడం లేదని లాలూ కోడలి ఆరోపణ!

Mahesh
పట్నా: ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. లూలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా తనకు తిండి కూడా...
టాప్ స్టోరీస్

వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు యూపీ, బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు....
న్యూస్

పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురు మృతి

sharma somaraju
పాట్నా, ఫిబ్రవరి3: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సీమాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హజీపూర్‌ వద్ద నేటి తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో  ఏడుగురు మృతిచెందారు. 24 మంది తీవ్రంగా...
న్యూస్

శత్రుఘ్న సిన్హా ఇంకెంత మాత్రం వీఐపీ కారు!

Siva Prasad
బీజేపీ రెబల్ ఎంపి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు వీఐపీ సౌకర్యాలను పాట్నా విమానాశ్రయ అధికారులు తొలగించారు. ఆయన ఇంకెంత మాత్రం వీఐపీ కారని పేర్కొన్నారు. శత్రుఘ్న సిన్హా ఎలాంటి చెకింగ్‌ లేకుండా నేరుగా...