అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
రంగారెడ్డి: తమ భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఇద్దరు రైతులు రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. తమ భూమిని లాక్కోవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ...