సీమ నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలని గ్రేటర్ రాయలసీమ నేతలు కోరారు. ఈ మేరకు...