NewsOrbit

Tag : pawan kalyan kurnool district

రాజ‌కీయాలు

హాంద్రీనివా బ్రిడ్జి పనులు పరిశీలించిన పవన్

sharma somaraju
కర్నూలు: కర్నూల్ జిల్లా జోహారాపురంలో హంద్రీనీవా బ్రిడ్జి పనులను గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం కర్నూలు శివారులో జీ ప్లస్ 2 గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....