(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. నగరంలోని జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ...
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో...