NewsOrbit

Tag : pedana

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్నికల వేళ పెడన జనసేన కీలక నేత అనుచరులతో వైసీపీలోకి..

sharma somaraju
YSRCP: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్న తరుణంలో ఆయా పార్టీలో అసంతృప్తి నేతలపై వైసీపీ దృష్టి పెట్టింది. టీడీపీతో పొత్తు నచ్చని జనసేన నేతలు వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: రూపాయి పావలా సర్కార్ అంటూ పవన్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు

sharma somaraju
Pawan Kalyan: వైసీపీ నేతలు రాష్ట్ర సంపదనలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నాల్గవ విడత వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణాజిల్లా పెడనలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు .. ఎందుకంటే..?

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్ర బహిరంగ సభ ఇవేళ కృష్ణాజిల్లా పెడనలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పెడనలో జరిగే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా ఇవేళ మచిలీపట్నంలో జనసేన జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. వివిధ వర్గాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pedana (Krishna): మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ – మంత్రి జోగి రమేష్

sharma somaraju
Pedana (Krishna): ప్రజలు అడగకుండానే వారి ఆకలి గమనించి ఆదుకుంటున్న మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం పెడన, బంటుమిల్లి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు .. సీఎం చొరవతో మైలవరంలో వివాదానికి తెర పడినట్లే(గా)..!

sharma somaraju
మైలవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు ఇటీవల తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సభలో అపశృతి .. సొమ్మసిల్లి మహిళ మృతి .. సీఎం జగన్ ఏమి చేశారంటే..?

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కృష్ణాజిల్లా పెడనలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హజరైయ్యారు. అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బందరు ప్రాంత ప్రజలకు శుభ వార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
మచిలీపట్నం (బందరు) ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న హస్తం నాల్గవ విడత నిధులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం పెడనలో రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు...
న్యూస్

వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన  ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా  శుక్రవారం భారీ...