ఏపీ ప్రజలకి శుభవార్త .. జగన్ సర్కారు అత్యంత కఠిన నిర్ణయం !
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు 7 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే 20 వేలకు...