NewsOrbit

Tag : pegasus spyware

Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీకి ముందు పెగాసస్ మధ్యంతర నివేదిక..!!

sekhar
AP Assembly: గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ డేటా చోరీ నివేదిక బుధవారం ఏపీ అసెంబ్లీలో సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సభా సంఘం స్పీకర్ కి...
న్యూస్

Pegasus: మమతపై టిడిపి కుతకుత..ప్రశాంత్ కిశోర్ పైన చిటపట!ఏపీ రాజకీయాలను వేడెక్కించిన పెగాసన్!

Yandamuri
Pegasus: పశ్చిమ బెంగాల్ సీఎం మమత పై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడుతోంది.మరోవైపు అమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెగ ఆడిపోసుకుంటోంది. ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసన్ సాఫ్ట్ వేర్ పై ప్రస్తుతం...
జాతీయం న్యూస్

Parliament: ఫోన్ హ్యాకింగ్ రగడతో దద్దరిల్లుతున్న ఉభయ సభలు

sharma somaraju
Parliament: పెగాసస్‌తో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపిలు సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు....
న్యూస్ బిగ్ స్టోరీ

Pegasus Spyware: అసలేంటీ ‘పెగాసస్’? ఈ స్పైవేర్ వల్ల ముప్పు ఎవరికి?

siddhu
Pegasus Spyware: ప్రస్తుతం భారతదేశం సహా అనేక దేశాల్లోని బడా బడా రాజకీయ నేతలను, రిపోర్టర్లను, పారిశ్రామికవేత్తలను వణికిస్తున్న పేరు ‘పెగాసస్’. ‘పెగాసస్’ అనేది ఇశ్రాయేలీ కంపెనీ అయినటువంటి ‘ఎన్ఎస్ఓ’ గ్రూప్ వారు డెవలప్...
బిగ్ స్టోరీ

ఫోన్ల హ్యాకింగ్ దొంగ సర్కారు కాదా!?

Siva Prasad
ఈ వదంతులు ఎన్నో సంవత్సరాలుగా వినపడుతున్నాయి. సర్వవ్యాప్తమైన, నిర్విచక్షణమైన ప్రభుత్వ నిఘాని తప్పించుకోవటానికి వేలాది మంది ఎన్‌క్రిప్టెడ్ వాట్సాప్ కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ కాల్స్‌ను కూడా అధికారయంత్రాంగం వినేస్తున్నదని చాలా మంది...
టాప్ స్టోరీస్

పెగాసస్ స్పైవేర్ బాధితులు వీరే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఇండియాలో కొందరు హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, గోవాలో డజను మందికి...
టాప్ స్టోరీస్

స్పైవేర్‌తో నిఘా పెట్టింది ఎవరు!?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసిన ఉదంతంపై దేశంలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు,...
టాప్ స్టోరీస్

వాట్సాప్‌ డేటా చోరీతో దేశ భద్రతకు ముప్పు!

Mahesh
న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా భారత్‌కు చెందిన కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భారత్‌కు చెందిన జర్నలిస్టులు, సామాజిక...