(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెహ్లూఖాన్ మూకహత్య కేసులో నిందితులైన ఆరుగురినీ రాజస్తాన్ కోర్టు ఒకటి నిర్దోషులుగా విడుదల చేసింది. సంశయలాభం (benefit of doubt) సూత్రాన్ని నిందితులకు వర్తింపజేసినట్లు అల్వార్ కోర్టు తెలిపింది. 2017...
తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ 2017 ఏప్రిల్ 19న దేశ రాజధానిలో కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్న పెహ్లూఖాన్ తల్లి అంగూరి బేగం హిందుత్వ మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజస్థాన్ కి చెందిన...
మొత్తం మీద ప్రధానమంత్తి నరేంద్ర మోదీ స్పందించారు. జార్ఖండ్ మూకహత్య మీద నిన్న రాజ్యసభలో నోరు మెదిపారు. తీరా చూస్తే అక్కడా రాజకీయ ప్రయోజనమే చూసుకున్నారు. జార్ఖండ్ హత్య తనను బాధ పెట్టిందని ఆయన...