ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ పై కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏటా ఈ స్కీమ్ గడువును ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తున్నది....
Pension: వయసుపైబడిన తర్వాత పదవీ విరమణ చెందిన చాలా మందికి పెన్షన్ ఆసరాగా నిలుస్తోంది. నెల నెలా అందే ఈ పింఛన్ వల్లే వృద్ధులు ఒకరిపై ఆధారపడకుండా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే నిరంతరాయంగా...
Good News: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును పెంచింది. ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని...
Bank New guidelines: ఇది ఉద్యోగులకు పెన్షన్ లకు ఓ విధంగా గుడ్ న్యూస్. ఏమిటంటే ఆగస్టు 1వ తేదీ నుండి సెలవు రోజుల్లోనూ పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానున్నాయి....