NewsOrbit

Tag : pensions

టాప్ స్టోరీస్

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
న్యూస్

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్...
రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

sharma somaraju
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘ఏమిటీ జగన్మాయ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
టాప్ స్టోరీస్

ప్రభుత్వం మాటతప్పుతోందా?మోసం చేస్తోందా!?

sharma somaraju
అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్...
రాజ‌కీయాలు

ఆ రెండూ లేకపోతే ఏమయ్యేదో?

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి  కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....