Big Breaking: ఏపి సర్కార్కు ఎన్జీటీ భారీ షాక్ …! పోలవరం ప్రాజెక్టుకు రూ.120 కోట్ల జరిమానా..!!
Big Breaking: ఏపి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120 కోట్ల జరిమానా విధించింది....