మీడియాలో తప్పుడు కథనాలపై సీఎం జగన్ సీరియస్ .. ప్రతి కలెక్టర్ తిట్టే కార్యక్రమం చేపట్టాలంటూ కీలక సూచన
ఏపిలో పలు నిబంధనల పేరుతో భారీగా సామాజిక పెన్షన్లను తొలగిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. పెన్షన్ల తొలగింపుపై ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కథనాలు రావడం, వి పక్షాలు విమర్శలు చేస్తుండంతో ఏపి సీఎం వైఎస్...