Penugonda: త్రాగునీటి సమస్యపై రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో రాస్తారోకో
Penugonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో త్రాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాలకు త్రాగునీరు సరఫరా కాకపోవడంతో బుదవారం ఇస్లాపురం...