NewsOrbit

Tag : people

న్యూస్

Google: 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు వీరే..!

Deepak Rajula
Most searched persons: మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాము. దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా వైరస్ వలన ప్రజలు అందరు నానా తంటాలు...
న్యూస్

Human: మనుషులతో దాగుడు మూతలు  ఆడటం అంటే వీటికి చాలా ఇష్టమట!!

siddhu
Human: ఎలుకను   శత్రువుగా ఇంట్లో ఉండే   వినాయక స్వామి పటం  చుస్తే స్వామి వారి పాదాల వ‌ద్ద‌ ఎలుక ఉంటుంది.వాహనంగా పూజలందుకుంటుంది. వినాయ‌క స్వామి    ఆలయాలలో సైతం స్వామితో  ...
ట్రెండింగ్ ప్ర‌పంచం

పాట పాడితే చాలు.. అక్కడ ప్రయాణం ఉచితం!

Teja
సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే అందుకు సరిపడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మనం మన గమ్యాన్ని చేరుకోగలం. కానీ మీరు ఉచితంగా ప్రయాణం చేయాలని భావిస్తే మీకు పాటలు పాడడం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏలూరు ఘటన మాస్ హిస్టీరియానా? కొత్త విషయం బయటకు

Special Bureau
  తెలియని ఆందోళన, భయాలతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకేరకమైన లక్షణాల తో బాధపడే రోగం వస్తుందనే ఆలోచన సామూహికంగా ఉధృత మవుతుంది. కోవిడ్ భయాందోళనలు ఒకవైపు ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో విపరీత భయాందోళనలు...
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి...
న్యూస్ హెల్త్

క‌రోనా సోక‌కున్నా శ‌రీరంలో యాంటీబాడీలు.. ఎలానో తెలుసా?

Teja
క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ ను క‌నుక్కునే ప‌నిలో ప్ర‌పంచలోని సైంటిస్టులు ఉన్నారు. అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి ల్యాబుల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఎన్నో ప‌రిశోధ‌న‌లు మ‌రిన్నే టెస్టుల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. అయితే ఈ...
ట్రెండింగ్ న్యూస్

రోడ్డుపై బంగారు నాణేలు.. చివరికి ఏమైందంటే?

Teja
ఆడవారికి బంగారం మీద మక్కువ ఎక్కువ.ఎంత ఉన్నప్పటికీ కూడా కొనాలని అనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం బంగారానికి రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. బంగారం ఎంత రేటు పలికిన అప్పటికీ ప్రజలు ఎంతో...
న్యూస్

చంద్రబాబు గట్స్ తో ఆ నిర్ణయం తీసుకుంటే….జగన్ ప్రజలకు గుర్తే రాడు !

Yandamuri
మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక ఈ ఏడాదిన్నర కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. మరోవైపు వైసిపి ముఖ్యమంత్రి జగన్ రోజు కో పథకం ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా డబ్బు...
న్యూస్

జగన్ కోరుకున్నట్లు అందరి ఇంట్లో ఆయన ఫోటోలు ఉండాలంటే ముందు ఇది జరగాలి!

Yandamuri
ఉద్దానం అంటే పరిచయం అవసరం లేని ఊరి పేరు!ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఊరి పేరు అందరికీ ఎలా తెలుసంటే అక్కడ నెలకొన్న ప్రాణాంతక సమస్యే కారణం! పండు ముసలి నుంచి చిన్నారులు...
బిగ్ స్టోరీ

తెలంగాణ కవులు కళాకారులు….. ఎక్కడున్నారు?

Special Bureau
యావత్తు ప్రపంచం విపత్తుతో విలవిలలాడుతుంది. సమాజంలో ఊహించని వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు స్వాంతన చేకూరేవిదంగా ఎవరికి తోచిన సహయం వారుచేస్తుంటారు.   వారివారి రంగాలద్వారా ప్రజలను చైతన్యం చేస్తు భయాందోళనలను తొలగిస్తుంటారు. ప్రాణాంతర కరోన...
దైవం

మాంసాహారం తిన్న తరువాత గుడికి వెళ్లవచ్చా?

Sree matha
దేవాలయం అంటే మనకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమాత్ముడు కొలువై ఉంటాడని విశ్వసిస్తాం. అందుకే ఆయన కొలువైన ప్రదేశం కాబట్టే కోవెల అని కూడా దేవాయలయాన్ని పిలుస్తారు. అయితే దేవాలయానికి...
న్యూస్ బిగ్ స్టోరీ

‘ఆఖరి ‘దారి మూసేస్తే ఎలా ?

Yandamuri
కరోనా వలన చని పోయిన వారి ‘అంత్యక్రియల’ కి శ్మశానాల లో ‘చోటు’ ఇవ్వక పోవడం అనేది విచారించ వలసిన విషయం. ‘వైరస్ ఏయే రూపాలలో మనుషులకు సోకుతుందో?’ అనే ఆందోళన అందరి లోనూ...
న్యూస్

పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష ! ఎందుకో తెలుసా?

Yandamuri
రాజకీయ నాయకులందరికీ భిన్నంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు.కరోనా కష్టాల్లో ఉన్న జనం కోసం ఆయన ఉపవాసం చేయబోతున్నారు. అదీ ఏకంగా నాలుగు నెలల పాటు కావటం విశేషం.తెలుగు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు సంక్షేమ బాణాలు నాటుకున్నాయా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే హడావుడి…వృద్దులు,మహిళలు,వికలాంగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై గుంపులు గుంపులుగా తరలి వెళుతుండటమో…తిరిగి వస్తుండటమో ఇవే దృశ్యాలు. గత కొన్ని రోజులుగా ఏ ఊళ్లో చూసినా ఈ సీన్లే...
న్యూస్

అక్షరాస్యతలేకే జనాభా అధికం

Siva Prasad
ముజప్ఫర్‌నగర్(బీహార్), జనవరి16 : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరక్షరాస్యులే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆయన వ్యాఖ్యనించారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం...
న్యూస్

బీజేపీది నమ్మక ద్రోహమే!

Siva Prasad
రామమందిర నిర్మాణం విషయంలో బీజేపీదీ నమ్మక ద్రోహమేనని శవసేన దుయ్యబట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టకుంటే…బీజేపీ దేశ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని అంగీకరించాల్సి ఉంటుందని శివసేన అధికారిక పత్రిక...