ఆ గ్రామస్తుల అస్వస్థతకు కలుషిత నీరే కారణమా..?
అసలే కరోనా.. జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులు ఖాయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కల్తీ జరిగితే ప్రజలు మాత్రం ఏం చేస్తారు.. ఆసుపత్రి పాలవడం తప్ప.. తాజాగా మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో గ్రామస్తులు వాంతులు...