Vakeel Saab × AP Government : వకీల్ సాబ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం Vakeel Saab × AP Government కొత్త సినిమాకు మొదటి వారం, పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడం...
Perni Nani : నిమ్మగడ్డ పదవీకాలం ముగియటంతో ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ..తాజాగా నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుపై...
Machilipatnam : నమ్ముకున్న వారికి అండగా ఉండటం, వారికి కష్టకాలంలో తోడుగా ఉండడం నిజమైన నాయకుడి లక్షణం. అందులోనూ ఓటమి లోను, విషయంలోనూ ఎప్పటికీ తోడుండే ఆత్మీయులను, అనుచరులను కాపాడుకోవడం నాయకుడు విధి. మచిలీపట్నం...
ఇటీవల కృష్ణాజిల్లా పర్యటనలో మచిలీపట్నం అదేవిధంగా గుడివాడ నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని అదేవిధంగా కొడాలి నాని ని ఉద్దేశించి భారీ...
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో మచిలీపట్నంలో పేర్ని నాని ని ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం తర్వాత గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాలి నాని పేరు ఎత్తకుండానే...
నేడు జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా మూడో విడత అమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది విడత కు రెండు...
ఏపీ రాజధాని రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అని పేర్కొన్న...
చివరి రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు మరోసారి సస్పెన్షన్ కు గురయ్యారు. గత నాలుగు రోజుల నుండి ఇదే తంతు కొనసాగడంతో తాజాగా...
ఏపీలో కలకలం రేగే ఘఠన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. పేర్నినానిపై తాపీతో దాడి చేశాడో దుండగుడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది… నిందితున్ని...
రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై జరిగిన హత్యయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు...
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏదో జరుగుతోంది.ఆదివారం సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి పేర్ని నానిపై ఆయన నివాసంలోనే హత్యాప్రయత్నం జరగడాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ ఏడాది జూన్ ఇరవై తొమ్మిదివ తేదీన పేర్ని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది మంత్రులపై విమర్శలు వస్తుంటే కృష్ణా జిల్లాకు చెందిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యవహారం మాత్రం అధికారులను టెన్షన్ పెట్టిస్తుందట. మచిలీపట్నం నియోజకవర్గం నుండి మూడు సార్లు...
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన టీంను...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం చాలా గ్యాప్ తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వివాదానికి ముందు కేసీఆర్, జగన్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. ఎప్పుడైతే రాయలసీమ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు వెనుక బీజేపీ హస్తం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అంతర్వేదిలో రథం దగ్ధం అవటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి....
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మొదటి నుండి చాలా మొండిగా, అనుకున్నది అనుకున్నట్టుగా చేయడంలో ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతారనే టాక్ పార్టీలోనూ మీడియాలోనూ ప్రజలలో ఉంది. కాగా ఇప్పుడు ఆయన...
మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నాని ప్రధాన అనుచరుడు అయిన మోకా భాస్కరరావు హత్యకేసులో టిడిపి నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రవీంద్ర నిరపరాధి అని…. ప్రాధమిక...
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నారు 40 ఏళ్ల వయసు కలిగిన వైఎస్ జగన్. తెలుగు రాజకీయాల్లోనే దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ కి రాజకీయ భవిష్యత్తు...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అధ్యక్షత సచివాలయంలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రి మండలి చర్చించింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి...
అమరావతి: మగ్గం నేసే చేనేత కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి 24 వేల రూపాయలు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...
అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య...