PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ...
ఎన్నికలకు ముందు వైసీపీ చేపట్టిన కొత్త ప్రచార కార్యక్రమం సిద్ధం సభలు. ఇప్పటికి మూడు సార్లు ఈ సభలు నిర్వహించారు. కానీ, ఆఖరిది, నాలుగోదీ(ఎన్నికల షెడ్యూల్కు ముందు) అయిన సిద్ధం సభ విషయంలో మాత్రం...
Anand Mahindra: బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ పగ్గాలు చేపట్టబోతున్న సంగతి సంగతి తెలిసిందే. రుషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈ నెల 28వ తేదీన పీఎంగా...
BREAKING: వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పరిపాలన రాజధాని విశాఖపట్నాన్ని మారుస్తామని సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు....
భారత్ దేశంలో మొదటిగా 4G సర్వీస్ ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు 5G గురించి కూడా కీలక ప్రకటనలు చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే...
గత సంవత్సరం నుండి కరోనా ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న మహమ్మారి. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఒక మీడియాలో కథనం రావడం, దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసినా తప్పేనని, దీనిపై...
భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందు భూమి పూజ చేశారు.ఇప్పటికే మీడియా.. సోషల్ మీడియా అంతటా రామ నామస్మరణను జపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయులంతా అయోధ్యపైనే ఫోకస్ పెట్టారు.అయితే అయోధ్యలో...
టాంక్ (రాజస్థాన్): ఉగ్రవాదంపై పోరాటం చేద్దాం..కాశ్మీర్పై కాదు అని ప్రధాని నరేంద్ర మోది పిలుపు నిచ్చారు. రాజస్థాన్ టోంక్లో శనివారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్లొని ప్రసంగించారు. దేశంలో పలు చోట్ల కశ్మీర్ యువతపై...
ఢిల్లీ, జనవరి 16: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది. సిపిఐ డైరెక్టర్గా ఉన్న అలోక్వర్మను ప్రధాన మంత్రి...
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన...
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్షాలు గైర్హాజరయ్యాయి. ఇటీవల జరిగిన బంగ్లా దేశ్ ఎన్నికలలో అవామీ లీగ్ ఘన విజయం సాధించి వరుసగా మూడో సారి అధికారంలోనికి వచ్చిన సంగతి...
మధురై (తమిళనాడు), డిసెంబర్ 26: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ఎదురుదెబ్బ కారణంగా బిజెపిలో ప్రధాని మోదీ పలుకుబడి మసకబారిందా అన్న చర్చ మొదలయిన వేళ బాబా రాందేవ్ కూడా ప్లేటు ఫిరాయించారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గోహతి : బ్రహ్మపుత్ర నదిపై రూ.5,920 కోట్ల వ్యయంతో నిర్మించిన భారతదేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెనను దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి సందర్భంగా...