మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?
ఈ నెల 2వ తేదీ ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 280 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మంది వరకూ క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘోర...