(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని మోదీని పిల్లలు దూషిస్తుంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిని వారించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్న వరించింది. ఈ అవార్డు చరిత్రలో తొలిసారిగా మరో ఇద్దరికి మరణానంతర భారతరత్న ప్రకటించారు. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలకు ఈ గౌరవం...