NewsOrbit

Tag : PMGKAY Scheme

జాతీయం న్యూస్

Cabinet Meet: పేదలు, డ్వాక్రా మహిళలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ .. కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

sharma somaraju
Cabinet Meet: మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పేద వర్గాలను ఆదుకునే ఉచిత రేషన్ పథకం (ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. నేటి నుండి ఏపిలో వాహనాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ..వాటికి మాత్రమే డబ్బులు

sharma somaraju
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుండి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Flash..Flash: ఏపిలో రేషన్ కార్డులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. జనవరి నుండి ఇళ్ల ముందే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ..?

sharma somaraju
Flash..Flash: దేశంలో రేషన్ కార్డుదారులకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2023 వరకూ ఉచిత...
న్యూస్

రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. ఉచిత బియ్యం మరో ఏడాది పాటు

sharma somaraju
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉచిత రేషన్ (బియ్యం, గోధుమలు) పంపిణీకి సంబంధించి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకాన్ని మరో ఏడాది పాటు అంటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఆ రేషన్ కార్డులకు గుడ్ న్యూస్ .. ఈ నెల 19 నుండి ఉచిత బియ్యం పంపిణీ

sharma somaraju
ఏపిలో రేషన్ కార్డు దారులకు మరల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 19వ తేదీ నుండి ఈ ఉచిత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ .. ఉచిత బియ్యం పంపిణీ చర్యల్లో బిగ్ ట్విస్ట్.. ఏమిటంటే..?

sharma somaraju
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపడుతోంది. వచ్చే నెల ఆగస్టు నుండి పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తొంది. అయితే ఇక్కడ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ కు కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ షాకింగ్ న్యూస్

sharma somaraju
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపి సర్కార్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. కేంద్రం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం (పీఎంజీకేఏవై) పంపిణీ చేయకపోతే ఏపి నుండి బియ్యం సేకరణ నిలిపివేయాల్సి వస్తుందని కేంద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Karumuri Nageswara Rao: బీజేపీ ఎంపీ జీవిఎల్ విమర్శలపై ఏపి మంత్రి కారుమూరి ఘాటు రిప్లై

sharma somaraju
AP Minister Karumuri Nagasawara Rao: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉచిత బియ్యం ఏపిలో ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్...