NewsOrbit

Tag : pmo

జాతీయం న్యూస్

Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం … కూలిన కేబుల్ బ్రిడ్జ్ .. 7గురు మృతి.. వందలాది మందికి గాయాలు

sharma somaraju
Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్జీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi: ఆనంత రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ .. రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

sharma somaraju
PM Modi: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అనంతపురం జిల్లా ఉరవరకొండ మండలం బూదగవి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Modi: మోడీపై న‌మ్మ‌కం పోతోంది… గుడ్ బై చెప్పేస్తున్న ఆప్తులు

sridhar
Modi: ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న సోష‌ల్ మీడియా ప్ర‌చారం నేప‌థ్యంలో మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఊహించ‌ని షాక్ లు త‌గులుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక...
న్యూస్

ప్రధానమంత్రి కార్యాలయాన్నీ వదలని సైబర్ కేటుగాళ్లు!ఇంతకంటే చీటింగ్ మరొకటుండదు!

Yandamuri
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గతంలో తీసిన ఒక సినిమాలో తనికెళ్ల భరణి హైదరాబాద్లోని రవీంద్రభారతి ,చార్మినార్ తదితరాలను ఎమ్మెస్ నారాయణ బ్రహ్మానందంలకు అమ్మేసి మోసగిస్తాడు. అప్పట్లో అది అందరికీ బాగా వినోదం పంచింది.సినిమా...
టాప్ స్టోరీస్

సీబీఐలో మరో రగడ..!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సీబీఐలో మరో రగడ మొదలైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే భట్నాగర్‌పై నకలీ ఎన్‌కౌంటర్లు, అవినీతి అరోపణలు చేస్తూ డీఎస్పీ ఎన్‌పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాశారు. ‘‘జార్ఖండ్‌లో...
టాప్ స్టోరీస్

జమిలి ఎన్నికలు కష్టమన్న జైట్లీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా...
టాప్ స్టోరీస్

విజయసాయిని వివరణ అడిగిన పిఎంఒ

sharma somaraju
అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష విషయంలో కేంద్రం అభ్యంతరాలు...
న్యూస్

మోదితో ముగిసిన భేటీ

sharma somaraju
  అమరావతి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా మోదిని...
టాప్ స్టోరీస్

పునరాలోచనలో ఎన్నికల సంఘం

Kamesh
అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల...
టాప్ స్టోరీస్

రఫేల్‌ స్కామ్‌పై ‘ద హిందూ’ కథనం ఏమిటి?

Siva Prasad
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందన్న అభియోగాల నేపధ్యంలో ‘ది హిందూ’ దినపత్రిక శుక్రవారం నాటి సంచికలో సంచలన కధనం ప్రచురించింది. ఒకపక్క రక్షణ శాఖ బృందం ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారులతో...
న్యూస్ రాజ‌కీయాలు

ఆలయంలోకి వెళ్ళనీయలేదని ఆగ్రహం

Siva Prasad
  తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి కార్యాలయం తన పేరుతోపాటు మరికొందరి పేర్లను...