మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ...