(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి)ను మోసం చేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వేల కోట్లు ఆర్జించిన కుంభకోణం మరింత లోతైనదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పిఎన్బి...
న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు ఆంటిగ్వా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీని భారత్ కు అప్పగించేందుకు తమకు అభ్యంతరం...
కోర్టుకు పేస్లిప్ చూపించిన నీరవ్ మోదీ బెయిల్ పొందడానికి విశ్వ ప్రయత్నాలు న్యూఢిల్లీ: తాను నెలకు రూ. 18 లక్షల జీతానికి లండన్ లో పని చేసుకుంటున్నానని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చెప్పాడు....
లండన్: భారత్లో బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదిని బుధవారం లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో అతడిని హాజరుపరచనున్నారు. నీరవ్ మోది, అతని మేనమామ...