పోడు భూముల్లో ఉద్రిక్తత.. గుత్తి కొయల దాడిలో ఫారెస్టు ఆఫీసర్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం పోడు భూముల గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలోని ఎర్రబోడు సమీపంలో అటవీ రేంజ్ అధికారులపై పోడు భూముల సాగుదారులు (గుత్తికోయలు) కత్తులు, గొడ్డళ్లతో దాడికి...