Breaking: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం .. 40 మందికి పైగా మృతి.. విమానంలో అయిదుగురు భారతీయులు
Breaking: నేపాల్ లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఖాట్మండు నుండి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ 72 విమానం...