‘ఆ లెక్కలు చెప్పండి బాబూ!’
అమరావతి: పోలవరం రివర్స్ టెండర్ల వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు...