మోదీ ఒక్కసారైనా పోలవరం వచ్చారా?
(న్యూస్ ఆర్బిట్ బ్యారో) పోలవరం ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలవరం స్పిల్వేలో క్రస్ట్ గేట్లను అమర్చే ప్రక్రియను పూజ చేసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఆ...