ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమవేశం ముగిసింది. ఇవేళ మధ్యాహ్నం 12 .30గంటల నుండి దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో భేటీ కొనసాగింది. ఏపికి రావాల్సిన నిధులు,...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తే పర్యావరణ సమస్యలు, పొరుగు రాష్ట్రాల లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంబంధిత రాష్ట్రాల అధికారులతో సమావేశం...
టీడీపీ అధినేత చంద్రబాబు పై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపి సీఎం వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను తమకు ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన...
ఏపి కేబినెట్ భేటీ ఈ నెల 29న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 (సోమవారం)...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజు రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో బస చేస్తారు. రేపు (సోమవారం)...
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలోని వరద ముంపునకు...
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంత బాధితులను సీఎం జగన్ నేరుగా పరామర్శిస్తూ వారి...
పోలవరం.. ఏపీలో రాజకీయానికి వరం. ఓటర్లకు శాపం.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వరద రాజకీయం జరుగుతుంది.. ముంపు గ్రామాల మొర తీరడం లేదు.. ఇది ఇప్పుడే కొత్త కాదు.. గత ప్రభుత్వాల హయాంలో...
పోలవరం ముంపు గ్రామాలకు మళ్లీ తెలంగాణలో కలపాలంటూ ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యలో ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి...
ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను తెలంగాణలో కలిపివేయాలని వాళ్లు అంటే..మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఏపిలో నిర్మిస్తున్న పోలవరం...
BJP Janasena: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సూన్యం. ఆ పార్టీకి బలం లేదు. ఏపిలో ఆ పార్టీకి ఎన్నికల్లో ఒక శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి....
CM Jagan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కాసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పీఎం మోడీతో సీఎం...
AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగి దాదాపు నెలరోజులు కావస్తుంది.. ఈ మంత్రివర్గం ఎన్నికల టీం అని సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వెల్లడించారు..! సో.. వచ్చే ఎన్నికల వరకు మంత్రివర్గంలో...
AP Assembly: అసెంబ్లీ సాక్షిగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏపి అసెంబ్లీ...
Polavaram Project: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. శుక్రవారం కేంద్ర మంత్రి...
Modi Govt: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న విమర్శ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్...
Big Breaking: ఏపి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120 కోట్ల జరిమానా విధించింది....
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిజానికి వరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు తూర్పు గోదావరితో పాటు విశాఖపట్నం వరకూ, ఇటు వైపు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా,...
Polavaram project: పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు పదేపదే చెప్పారు. మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. శాసనసభ, శాసన మండలి...
Nara Lokesh Vs Kanna Babu: గతంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించేవారు. పదేళ్ల క్రితం వరకూ కూడా కొంత మెరుగ్గానే ఉంది. కొందరు నాయకులు ప్రత్యర్థులపై వాడే భాష విషయంలో సర్వత్రా...
Polavaram Project: ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఆమోదంకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టు నిధుల సమస్యను కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. గతంలో ఆమోదించిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడంతో జగన్ సర్కార్...
Mysura reddy: తెలంగాణ, ఏపి మధ్య జల జగడం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టుల అంసంపై ఏపిపై తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం ఏపి ఫిర్యాదులు...
AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ రేపటి పోలవరం పర్యటన రద్దు అయ్యింది. తొలుత రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే అకస్మాత్తుగా ఆయన...
Breaking News: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14వ తారీఖున పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు గత కొంతకాలంగా శరవేగంగా జరుగుతున్న...
ycp government: ఏపిలోని వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుకూలమా? వ్యతిరేకమా? అంటే ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితి. సీఎం జగన్మోహనరెడ్డి కేంద్రంతో పేచీ పెట్టుకోవాలన్న ఆలోచనలో అయితే...
RRR case: రఘురామకృష్ణ రాజు.. RRR case రాష్ట్ర ప్రభుత్వానికి రోజురోజుకీ చిక్కులు తెచ్చిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రాల గవర్నర్లకు, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు,...
YS jagan : ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ అనే కంటే “అనాధ ప్రదేశ్” అనడం మంచిదేమో. ఇక్కడి నాయకులను నాయకులు అనే కంటే “దద్దమ్మలు” అనడం మంచిదేమో. ఇక్కడి ప్రాజెక్టులను/ సమస్యలను “రాజకీయ వేదికలు”...
Polavaram Project : విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలావరకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 శాతం ప్రజలు ఏపీలో వ్యవసాయం పైనే ఆధారపడిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో రైతులకు తన ప్రభుత్వంలో ప్రాధాన్యత...
పోలవరం విషయంలో జగన్ మాయ చేశారు… ఇప్పటివరకు ఎవరు సాధించలేనిది సాధించారు… కేంద్రాన్ని ఒప్పించి 2018 19 అంచనాల ప్రకారం నిధులను తీసుకురావడంలో విజయం సాధించారు… చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లుగా...
ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో ఇటీవల ప్రతిపక్షాల నుంచి భారీ స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అసలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా..?, కేంద్ర ప్రభుత్వం మధ్యలో అసలు మాకు ఈ...
పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలవరంపై ఇంతవరకు శ్వేతపత్రం...
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం. ఇది పూర్తి అయితే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ సస్య శ్యామలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపమే మారిపోతుంది. గోదావరి జీవ నది పై కట్టే...
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మూడు రోజుల హస్తిన పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి...
పోలవరం నిర్మాణం విషయంలో జగన్ కు ఓ దారి దొరికినట్లేనా..? వైయస్ రాజశేఖర్రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం కనుక జగన్ పూర్తి చేయగలరా? ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని...
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం...
పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో జగన్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలోనూ పోలవరంపై జరిగిన చర్చ సందర్భంలో సీఎం వైఎస్...
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన...
పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నాబార్డ్ నుండి 2,234.28 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. ప్రాజెక్టు నిధుల కోసం గత...
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వానికి చెందిన నేతలు గట్టిగానే తిప్పి కొడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత...
పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందో బయటపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు...
పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా సినిమాల్లో ఏం చేసినా ఫ్యాన్స్ ఊగిపోతారు.. ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ.. అదే స్ట్రాటజీ పాలిటిక్స్ లో వర్కౌట్ కాదు. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.....
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) గంటకు 60 నిముషాలు… నిమిషానికి 3,600 సెకండ్స్… ఈ సమయంలో ఒక పెళ్లి విషయం చర్చిస్తే అసంపూర్తిగా ముగుస్తుంది. గొడవ గురించి మాట్లాడితే మరింత పెరుగుతుంది… కానీ జనసేన...
ఏపి బీజెపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి టీడీపీ, వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎక్కువగా టీడీపీపైనే విమర్శలు చేసే సోము వీర్రాజు రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడుగా నియమితులు...
జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎక్కువగా మాత్రం ఏపీ రాజకీయాల పై నే ఫోకస్ పెట్టి పవన్ పొలిటికల్ అడుగులు వేయడం జరిగింది. 2014...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ మెల్లమెల్లగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే చాలా విషయాలలో ప్రభుత్వం పై బిజెపి పోరాడుతూ వస్తుంది. రాష్ట్రంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు…...
ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే అనేక అంశాలు మెలి తిరిగాయి. 2014లో...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు...