వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం..! కేంద్రానికి అల్టిమేటం..!?
ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే అనేక అంశాలు మెలి తిరిగాయి. 2014లో...