NewsOrbit

Tag : polavaram project

రాజ‌కీయాలు

వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం..! కేంద్రానికి అల్టిమేటం..!?

Muraliak
ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే అనేక అంశాలు మెలి తిరిగాయి. 2014లో...
టాప్ స్టోరీస్ న్యూస్

పోలవరం ప్రాజెక్టు నిధులకై పీఎం మోడీకి ఏపి సీఎం జగన్ లేఖ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు...
రాజ‌కీయాలు

టీడీపీ ప్రచారానికి ఊపొచ్చింది..! జగన్ మార్క్ సమాధానాలు ఇస్తారా..!?

Muraliak
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ – టీడీపీ మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ.. వాటిని తిప్పికొడుతూ వైసీపీ బిజీగా ఉంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మాటల యుద్ధంలో...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ కి.., రాష్ట్రానికీ.. పోల”వరమా”..? శాపమా..!?

Srinivas Manem
పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం ఓ బాంబు వేసింది..!! పోలవరం కోసం...
Featured రాజ‌కీయాలు

మోడీ గారూ మీదే భారం..!! ప్రధానికి జగన్ పేద్ద లేఖ..!

Srinivas Manem
“మోడీ గారూ నమస్తే..! రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు మీకు తెలుసు. మీరే సాక్షి. విభజన నేపథ్యంలో మాకిచ్చిన హామీల్లో “పోలవరం” కీలకంగా ఉంది. ఆ ప్రాజెక్టుని 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ ప్రజలు మోదీ చేస్తున్న మోసం గమనించట్లేదు..! ఇలా అయితే రేపు అడుక్కు తినాలేమో

siddhu
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు నరేంద్ర మోడీ అనే అతను ఎవరు? మిగిలిన దేశ ప్రజలందరికీ లాగానే ప్రధానమంత్రా? లేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో ముందుగా గుర్తించి వారికి సపోర్ట్ చేసే ప్రత్యేక...
న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అను నేను …… !! 

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి ఏపీలో టిడిపి...
న్యూస్ రాజ‌కీయాలు

65000కోట్ల సినిమా : జగన్ ని ఒక్కమాట అనకుండా .. బుగ్గన ని టోటల్ టార్గెట్ చేస్తున్నారు .. !

sekhar
ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇద్దరూ మాట్లాడుకోవడం...
న్యూస్

చంద్రబాబు నెత్తిన పాలుపోసిన కేంద్ర ప్రభుత్వం !

sekhar
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి జరిగిన అవినీతిపై ఒక నివేదిక కూడా తేప్పించు...
న్యూస్

పోలవరం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ‘సాహు’కు ఉద్వాసన

sharma somaraju
అమరావతి : పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహుకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు....
న్యూస్

సిబిఐ కేసుపై రాయపాటి ఏమ్మన్నారంటే..

sharma somaraju
అమరావతి: సిబిఐ, యూనియన్ బ్యాంక్‌లు తమపై తప్పుడు కేసులు పెట్టాయని టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న రాయపాటి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లోని వారి కార్యాలయాలపైనా సిబిఐ అధికారులు...
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించిన మేఘా

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

పోలవరం నిర్మాణంపై మళ్లీ స్టే!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
టాప్ స్టోరీస్

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
రాజ‌కీయాలు

ఆయన ఆందోళన అందుకే..!

sharma somaraju
అమరావతి: టిడిపి నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేస్తున్నారని చంద్రబాబు శోకాలు పెడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం విజయసాయిరెడ్డి టిడిపిని విమర్శించారు. అమరావతి చుట్టూ కొన్న...
టాప్ స్టోరీస్

జగన్‌కు అమిత్‌షా దర్శనం లేదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

పోలవరం ‘అవినీతి’పై ఉత్తర్వులకు హైకోర్టు నో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
టాప్ స్టోరీస్

జగన్ ట్రంప్ కన్నా ఎక్కువా?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...
రాజ‌కీయాలు

‘రివర్స్‌గేర్‌లో జగన్ పాలన!’

sharma somaraju
హైదరాబాద్: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రివర్స్ గేర్‌లో రాష్ట్రాన్ని పాలిస్తున్నారనీ, ఇది అత్యంత ప్రమాదకరమనీ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీ టెండరింగ్‌లో కాంట్రాక్ట్...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
రాజ‌కీయాలు

‘ఆ లెక్కలు చెప్పండి బాబూ!’

sharma somaraju
అమరావతి: పోలవరం రివర్స్ టెండర్‌ల వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు...
రాజ‌కీయాలు

ప్రాజెక్టులు ఆపితే అభివృద్ధి ఎలాసాధ్యం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టులు ఆపుకొంటూ పోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వం మిగిలిందని చెబుతున్న సొమ్ము నీకది –...
టాప్ స్టోరీస్

పోలవరంపై కేంద్రం ఏం చేస్తుందో!?

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు ఆధారాలు చూపే క్రమంలో తొలి విజయం...
న్యూస్

మేఘాకే పోలవరం పనులు: రివర్స్‌తో 629 కోట్ల ఆదా

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్నది. ఈ పనులకు 4.987 కోట్ల రూపాయలను ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా...
రాజ‌కీయాలు

‘అసలు సినిమా ఇప్పుడే మొదలైంది!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నా ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై...
న్యూస్

‘అర్హత లేకుంటే ప్రాజెక్టుకే ప్రమాదం’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని టిడిపి పొలిట్...
టాప్ స్టోరీస్

‘పోలవరం’ నిర్ణయాలు, మమ అన్న మంత్రివర్గం!

sharma somaraju
అమరావతి:పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కోర్టు స్టే అమలులో ఉంది. మరోపక్క కేంద్రం దీనిపై దృష్టి సారించింది. నివేదిక కోరింది. ఒక పక్క ఆ నివేదిక పంపే ప్రయత్నం చేస్తూనే, మరోపక్క కాంట్రాక్టు...
టాప్ స్టోరీస్

పవన్‌పై బొత్స ధ్వజం

sharma somaraju
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బొత్సా ఆదివారం స్పందించారు. తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

‘సొంత ముద్ర కోసం తపన : అసలుకే మోసం’

sharma somaraju
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.  వైసిపి వంద రోజుల పాలనపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని ఆయన...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
టాప్ స్టోరీస్

సిఈకి పోలవరం విధులు తొలగింపు

sharma somaraju
అమరావతి : పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్వరరావు పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘రివర్స్ టెండరింగ్ ద్వారానే పోలవరం పనులు’

sharma somaraju
న్యూఢిల్లీ: రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల...
టాప్ స్టోరీస్

‘కేంద్రానికి చెప్పాల్సిందే’

sharma somaraju
న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు. ఢిల్లీ లో అయన మీడియా తో...
టాప్ స్టోరీస్

విజయసాయిని వివరణ అడిగిన పిఎంఒ

sharma somaraju
అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష విషయంలో కేంద్రం అభ్యంతరాలు...
టాప్ స్టోరీస్

పోలవరం రివర్స్ కు హైకోర్టు బ్రేక్

sharma somaraju
అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందం రద్దు విషయంలో వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే హంసపాదు ఎదురయింది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో...
టాప్ స్టోరీస్

‘ఏదైనా ప్రధానికి చెప్పే..!’

sharma somaraju
న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని...
న్యూస్

మళ్లీ గోదా’వర్రీ’

sharma somaraju
అమరావతి: గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెస్ సౌసైటి హెచ్చరించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు...
టాప్ స్టోరీస్

ఏమిటీ మొండి ధైర్యం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

రివర్స్‌కు నోటిఫికేషన్

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 4900కోట్ల రూపాయలతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. వీటిలో హెడ్ వర్క్...
న్యూస్

సిఎం జగన్‌కు సిపిఐ రామకృష్ణ లేఖ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల రీటెండరింగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన బుధవారం లేఖ రాశారు.ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ పనులను...
టాప్ స్టోరీస్

పునరావాసానికి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారి

sharma somaraju
రాజమండ్రి: పోలవరం ప్రాజెెక్టు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా అమలు చేసేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తక్షణమే ఆ అధికారి బాధ్యతలు...
టాప్ స్టోరీస్

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

sharma somaraju
పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం ముంచెత్తడంతో...
రాజ‌కీయాలు

‘పెద్ద జోకే పేల్చారు’

sharma somaraju
  అమరావతి: చంద్రబాబు తనకు తాను గోమాతగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. పాలు ఇచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు అంటూ నిన్న చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘నాకు కాదు షెకావత్‌కు చెప్పు’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...
టాప్ స్టోరీస్

‘తుగ్లక్ గారూ విన్నారా?’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు నిర్మాణాలకు అవరోధం ఏర్పడుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లోక్‌సభ ప్రకటించారు. కేంద్ర మంత్రి...
న్యూస్

‘పులివెందుల పంచాయతీతో పోలవరంకు గ్రహణం’

sharma somaraju
    అమరావతి: నిపుణుల కమిటీ నివేదిక బయటపెట్టకుండా అకారణంగా పోలవరం కాంట్రాక్ట్ పనులను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసిపి ప్రభుత్వం తమ...
టాప్ స్టోరీస్

నిలకడగా గోదావరిలో వరద ప్రవాహం

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గత మూడు రోజుల నుండి గోదావరికి వరద తాకిడి ఎక్కువైంది. గురువారం వరద ప్రవాహం నిలకడగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నుండి 7.29లక్షల...
రాజ‌కీయాలు

‘వణుకు పుడుతుందా?’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన...