మళ్ళీ ఉధృతంగా గోదారి
అమరావతి :చత్తీస్గఢ్,మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు పోటెత్తి ప్రవహిస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజిలోకి 5,53,077 క్యూసెక్కులు చేరుతుండగా.. బ్యారేజీ...