అమరావతి: ఎపీలో ఎనిమిది మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్, సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా...
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార టిడిపి కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైసిపి ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి,...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయటంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో ఉన్న వ్యక్తిని బదిలీ చేయటంపై టిడిపి నేతలు...
అమరావతి: పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) తీరును తప్పుబడుతూ టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు ఈసికి లేఖ రాశారు. వైసిపి ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో...