MLC Elections : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపిలో ఉభయ గోదావరి, కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం అయ్యింది....
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ చాలా మందకొడిగా సాగుతున్నది. సెలబ్రెటీలు, ప్రమఖులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఓటర్లు ఎందుకో ఆసక్తి చూపడం...
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది వరంగల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థిగా...
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఆదివారం వివిధ ప్రాంతాల్లో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు....
ఢిల్లీ: సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు ఐదు దశల్లో మొత్తం 424 స్థానాల్లో పోలింగ్ ముగియగా.. 19న...
హైదరాబాదు, జనవరి 25: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి...