NewsOrbit

Tag : politics news updates

రాజ‌కీయాలు

‘టీఆర్ఎస్ కు ఎదురే లేదు’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
న్యూస్

రాజధానిపై మాట మార్చడం ఏమిటి?

sharma somaraju
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
టాప్ స్టోరీస్

ఇక సిట్ ఎందుకు ఐజి గారూ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
రాజ‌కీయాలు

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

sharma somaraju
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తాడా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి....
న్యూస్

టిడిపికి దేవినేని అవినాష్ గుడ్‌బై

sharma somaraju
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం...
టాప్ స్టోరీస్

రూ.30వేలలోపు వేతన ఉద్యోగాలన్నీ ‘అప్కాస్‌’తో భర్తీ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్‌కాస్) పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి చేరిన అద్దేపల్లి

sharma somaraju
అమరావతి: మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్‌ వైసిపిలో చేరారు. ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో పనిచేసిన అద్దేపల్లి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో...
టాప్ స్టోరీస్

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...